ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జలదంకిలో వ్యవసాయశాఖ రాష్ట్రస్థాయి అధికారుల పర్యటన

ABN, First Publish Date - 2021-02-27T03:29:53+05:30

మండలంలో శుక్రవారం వ్యవసాయశాఖ కమిషనరేట్‌ అధికారులు పర్యటించారు. జాతీయ ఆమార భద్రతా మిషన్‌ పథకము, పొలంబడి కార్యక్రమాలపై రాష్ట్ర అధికారులు గ్రామాల్లో పటం పొలాలను పరిశీలించారు.

వరి పైరును పరిశీలిస్తున్న వ్యవసాయశాఖ రాష్ట్రస్థాయి అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జలదంకి, ఫిబ్రవరి 26: మండలంలో శుక్రవారం వ్యవసాయశాఖ కమిషనరేట్‌ అధికారులు పర్యటించారు. జాతీయ ఆమార భద్రతా మిషన్‌ పథకము, పొలంబడి కార్యక్రమాలపై రాష్ట్ర అధికారులు గ్రామాల్లో పటం పొలాలను పరిశీలించారు. మండల వ్యవసాయాధికారిణి బి.శైలజ నేతృత్వంలో బ్రాహ్మణక్రాకలో శనగపంటను డీడీఏ జెడ్‌.వెంకటేశ్వర్లు, ఏవో సురే్‌షరెడ్డి పరిశీలించి రైతులతో ముఖాముఖి నిర్వహించారు. అనంతరం జలదంకిలో వరి రైతులతో పొలంబడికి ఎంపికైన వరి పొలాల్లో పర్యటించి పంటను పరిశీలించారు. మండల వ్యవసాయశాఖ సిబ్బంది పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక ఆర్‌బీకే వీఎఎలు ప్రియాంక, శివప్రియ పాల్గొన్నారు.

Updated Date - 2021-02-27T03:29:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising