ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో యువతి దుర్మరణం

ABN, First Publish Date - 2021-05-06T04:06:32+05:30

దగదర్తి మండలం జాతీయ రహదారి లైన్స్‌ నగర్‌ వద్ద బుధవా రం గుర్తుతెలియని వాహనం ఢీకొని కావలి ఆర్డీవో కార్యాలయంలో పనిచేస్తున్న

రోడ్డుపై సంధ్య మృతదేహం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 మృతురాలు ఆర్డీవో కార్యాలయ ఉద్యోగి

  స్కూటీపై విధులకు వెళుతుండగా విషాదం

బిట్రగుంట/దగదర్తి 5: దగదర్తి మండలం జాతీయ రహదారి లైన్స్‌ నగర్‌ వద్ద బుధవా రం గుర్తుతెలియని వాహనం ఢీకొని కావలి ఆర్డీవో కార్యాలయంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగి బందెల సంధ్య (23) మృతిచెందారు. సంధ్య నెల్లూరులో కాపురముంటోంది. లాక్‌డౌన్‌ కారణంగా స్కూటీపై విధులకు వస్తుండగా గుర్తుతెలియని వాహనం వెనుక నుంచి ఢీకొంది. తలకు బలమైన గాయం కావడంతో రక్తస్రావమై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఘటనాస్థలిని బుచ్చి సీఐ సురేష్‌ పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-05-06T04:06:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising