ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆధార్‌ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

ABN, First Publish Date - 2021-06-22T03:04:03+05:30

గ్రామ సచివాలయాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఆధార్‌ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఉదయగిరి ఏఎంసీ చైర్మన్‌ షేక్‌.

కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఏఎంసీ చైర్మన్‌ అలీఅహమ్మద్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


వరికుంటపాడు, జూన్‌ 21: గ్రామ సచివాలయాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఆధార్‌ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఉదయగిరి ఏఎంసీ చైర్మన్‌ షేక్‌. అలీఅహమ్మద్‌ అన్నారు. సోమవారం రామాపురం సచివాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆధార్‌ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. మారుమూల ప్రాంత ప్రజలకు ఇలాంటి అవకాశం కల్పించడం ఎంతో అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో సురేష్‌బాబు, రావిళ్ళ. నాగేంద్ర, సర్పంచ్‌ ఆరెకొండ. పెంచలమ్మ, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-06-22T03:04:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising