ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

22 కిలోల గంజాయి పట్టివేత

ABN, First Publish Date - 2021-12-08T04:34:10+05:30

: రూ. లక్ష విలువ చేసే 22 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సెబ్‌ సీఐ అరుణకుమారి తెలిపారు.

పట్టుబడిన గంజాయి, నిందితులతో సెబ్‌ సీఐ అరుణకుమారి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 సెబ్‌ సీఐ అరుణకుమారి

నాయుడుపేట టౌన్‌, డిసెంబరు 7 : రూ. లక్ష విలువ చేసే 22 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సెబ్‌ సీఐ అరుణకుమారి తెలిపారు. నాయుడుపేట సెబ్‌ కార్యాలయంలో మంగళవారం ఆమె పట్టుబడిన గంజాయి, నిందితుల వివరాలను వెల్లడించారు. నాయుడుపేట - జువ్వలపాళెం క్రాస్‌రోడ్డు వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా విశాఖపట్నం నుంచి తిరుపతికి వెళ్లే బస్సును తనిఖీ చేశామన్నారు. అందులో 22 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లుతెలిపారు. అక్రమంగా గంజాయిని రవాణా చేస్తున్న విశాఖపట్నంకు చెందిన ఈశ్వర్‌రావు, రాంబాబులను అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు.

Updated Date - 2021-12-08T04:34:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising