ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నెల్లూరులో వెలుగులోకి వైసీపీ నేతల భూఆక్రమణ

ABN, First Publish Date - 2021-02-27T15:08:45+05:30

నెల్లూరు: వైసీపీ నేతల భూఆక్రమణ నెల్లూరులోని నక్కాగోపాల్ నగర్‌లో వెలుగు చూసింది. రూ.7.2 కోట్ల విలువైన భూమిని ఆక్రమించి వైసీపీ నేతలు వెంచర్ వేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: వైసీపీ నేతల భూఆక్రమణ నెల్లూరులోని నక్కాగోపాల్ నగర్‌లో వెలుగు చూసింది. రూ.7.2 కోట్ల విలువైన భూమిని ఆక్రమించి వైసీపీ నేతలు వెంచర్ వేశారు. గతంలో నివాసయోగ్యం కాదని హైకోర్టు తేల్చిచెప్పింది. అప్పట్లో పేదల ఇళ్లని అధికారులు తొలగించారు. వెంచర్‌లో హద్దురాళ్లని స్థానికులు తొలగించారు. భూముల జోలికి వెళ్తే కేసులు పెడతానంటూ ఎస్ఐ లక్ష్మణరావు బెదిరింపులకు పాల్పడ్డారు. ఎస్‌ఐ బెదిరింపుల ఆడియోలు ఏబీఎన్ చేతికి చిక్కాయి.  

Updated Date - 2021-02-27T15:08:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising