ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెచ్చిపోయిన రౌడీమూకలు.. ఏబీఎన్ బృందంపై దౌర్జన్యం

ABN, First Publish Date - 2021-05-09T23:07:12+05:30

బోడిగోడితోట శ్మశానవాటికలో ఆధికార పార్టీ శ్రేణుల దందాతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: జిల్లాలోని బోడిగోడితోట శ్మశానవాటికలో అధికార పార్టీ శ్రేణుల దందాతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. కరోనా కష్ట కాలంలోనూ ప్రజలను తిప్పలు పెడుతూ అందిన కాడికి దోచుకుంటున్నారు. శ్మశాన వాటికలో ఒక్కో మృతదేహాం ఖననానికి రూ.10వేల నుంచి రూ.20వేలు వసూలు చేస్తూ ప్రజలను అవస్థలకు గురిచేస్తున్నారు. బాధితుల పరిస్థితిని చిత్రీకరించేందుకు వెళ్లిన ఏబీఎన్ బృందంపై రౌడీమూకలు దౌర్జన్యం చేశాయి. వీడియోలు తీయొద్దంటూ తీవ్రస్థాయిలో బెదిరింపులకు గురిచేశారు. ఏబీఎన్‌తో మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు.. వారి బాధలను చెబుతుండగా రౌడీ మూకలు గందరగోళం సృష్టించారు.

Updated Date - 2021-05-09T23:07:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising