ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nellore: ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా కలకలం

ABN, First Publish Date - 2021-09-09T12:53:03+05:30

పొదలకూరు మండలంలోని ప్రభుత్వ స్కూల్స్‎లో కరోనా కలకలం రేపుతోంది. మర్రిపల్లి, బిరదవోలు, కొత్త కంభాలపల్లి, పులికల్లులోని ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా టెస్టులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: పొదలకూరు మండలంలోని ప్రభుత్వ స్కూల్స్‎లో కరోనా కలకలం రేపుతోంది. మర్రిపల్లి, బిరదవోలు, కొత్త కంభాలపల్లి, పులికల్లులోని ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా టెస్టులు నిర్వహించారు. కరోనా టెస్టుల్లో ఐదుగురు టీచర్లకు కరోనా పాజిటివ్‎గా నిర్ధారణ అయ్యింది. దీంతో మిగతా టీచర్లకు కూడా అధికారులు కరోనా టెస్టులు చేస్తున్నారు. పాజిటివ్ వచ్చిన ఉపాధ్యాయులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరొవైపు పిల్లలని పాఠశాలకు పంపాలంటే తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

Updated Date - 2021-09-09T12:53:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising