ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జాతీయ ఎస్సీ కమిషన్ పర్యటన‌లో మహిళా డీఎస్పీ కన్నీరు

ABN, First Publish Date - 2021-08-24T21:21:05+05:30

హత్యకు గురైన బీటెక్ విద్యార్థిని రమ్య కుటుంబ సభ్యులను మంగళవారం జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు పరామర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: హత్యకు గురైన బీటెక్ విద్యార్థిని రమ్య కుటుంబ సభ్యులను మంగళవారం జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు పరామర్శించారు. అయితే ఈ పర్యటనలో వైసీపీ నేతలను అనుమతించి తమను ఎందుకు అనుమతించరని పోలీసులపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పర్యటనలో అధికార పార్టీ నేతలు జై జగన్ అనే నినాదాలు చేయడంపై కమలం నేతలు ప్రశ్నించారు. కాగా పర్యటనలో బందోబస్తుగా ఉన్న పోలీసులను తోసుకోని బీజేపీ నేతలు ముందుకెళ్లారు. కమలం నేతలను అడ్డుకునే సమయంలో ఓ మహిళా డీఎస్పీతో పాటు కొంతమంది మహిళా పోలీసులకు దెబ్బలు తగలడంతో మహిళా డీఎస్పీ కన్నీరు పెట్టుకున్నారు. 

Updated Date - 2021-08-24T21:21:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising