ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలవరం నిర్వాసితుల గోడుపై స్పందించిన జాతీయ ఎస్సీ కమిషన్‌

ABN, First Publish Date - 2021-07-20T19:54:27+05:30

పోలవరం నిర్వాసితుల గోడుపై జాతీయ ఎస్సీ కమిషన్‌ స్పందించింది. ఏపీ సీఎస్‌ ఆదిత్యనాథ్‌కు తూర్పుగోదావరి జిల్లా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: పోలవరం నిర్వాసితుల గోడుపై జాతీయ ఎస్సీ కమిషన్‌  స్పందించింది. ఏపీ సీఎస్‌ ఆదిత్యనాథ్‌కు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌, కేంద్ర జలశక్తి కార్యదర్శికి ఎస్సీ కమిషన్‌ నోటీసులిచ్చింది. మాజీ ఎమ్మెల్యే సీతంశెట్టి వెంకటేశ్వర్లు ఫిర్యాదుపై ఎస్సీ కమిషన్‌ స్పందించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కూనవరం, వీఆర్‌పురం మండలాల్లోని షెడ్యూల్‌ జాతులను బలవంతంగా ఖాళీ చేయించడంపై కమిషన్‌ నివేదిక కోరింది. పునరావాసం కల్పించకుండా తరలించడంపై కమిషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను జాతీయ ఎస్సీ కమిషన్‌ ఆదేశించింది.

Updated Date - 2021-07-20T19:54:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising