ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముగ్గురు నానిలకు టీడీపీని విమర్శించడమే పని: లోకేష్

ABN, First Publish Date - 2021-03-08T20:01:12+05:30

ముగ్గురు నానిలకు టీడీపీని విమర్శించడమే పని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఎద్దేవా చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మచిలీపట్నం: ముగ్గురు నానిలకు టీడీపీని విమర్శించడమే పని  ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. సోమవారం లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి పేర్ని నాని బందరులో ఏమి అభివృద్ధి చేయలేదని మండిపడ్డారు. సీఎం జగన్‌రెడ్డి అన్ని పెంచుతూ పోయారు తప్ప ప్రజలకు ఏమి చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్ రూ. 100, గ్యాస్ రూ.1000 చేశారని ధ్వజమెత్తారు. టీడీపీ అభ్యర్థులను గెలిపించండి... తాము ఇచ్చిన పది వాగ్దానాలను అమలుచేసి తీరుతామని స్పష్టం చేశారు. వైసీపీ నేతలు ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకుని ...టీడీపీనే గెలిపించాలని లోకేష్ తెలిపారు.

Updated Date - 2021-03-08T20:01:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising