ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇవాళ కర్నూలు జిల్లాలో Nara Lokesh పర్యటన

ABN, First Publish Date - 2021-08-17T13:26:26+05:30

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ జిల్లాల బాట పట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ జిల్లాల బాట పట్టారు. నిన్న గుంటూరు జిల్లాలో పర్యటించిన లోకేశ్ ఇవాళ.. కర్నూలు జిల్లాకు వెళ్తున్నారు. ఏడాది క్రితం హత్యకు గురైన గోనెగండ్ల మండలం ఎర్రబాడు యువతి కుటుంబాన్ని అఖిలపక్ష నేతలతో కలిసి ఆయన పరామర్శించనున్నారు. ఉదయం 10 గంటలకు కర్నూలు విమానాశ్రయానికి చేరుకుంటారు. రోడ్డు మార్గం ద్వారా ఉదయం 11:15 గంటలకు కోడుమూరుకు చేరుకుని అఖిలపక్ష సమావేశం నిర్వహించి తర్వాత ఎర్రబాడు గ్రామానికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఆ తర్వాత మీడియా మీట్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అనంతరం సాయంత్రం 4:40 గంటలకు హైదరాబాద్‌కు తిరుగుపయనమవుతారు.

Updated Date - 2021-08-17T13:26:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising