ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వారు జైలుకెళ్లేందుకు సిద్ధంగా ఉండాలి: నారా లోకేష్

ABN, First Publish Date - 2021-05-09T20:09:43+05:30

కరోనా కట్టడి చేయలేక తెలుగుదేశం నేతలపై తప్పుడు కేసులు పెట్టారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: కరోనా కట్టడి చేయలేక తెలుగుదేశం నేతలపై తప్పుడు కేసులు పెట్టారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల ప్రాణాలు గాలికొదిలేసి ప్రతిపక్షంపై కక్షసాధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అన్యాయాలకు పోలీసులు అండగా నిలుస్తున్నారని చెప్పారు. కొంతమంది వైసీపీ యూనిఫాం పోలీసులు అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. సీఎం జగన్‌రెడ్డితో పాటు జైలుకెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పారు. ప్రతి తప్పుడు కేసుకు మూల్యం చెల్లించక తప్పదని లోకేష్‌ తెలిపారు.

Updated Date - 2021-05-09T20:09:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising