ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సొంత బ్రాండ్లపై ఉన్న ఆరాటం.. ప్రజల రక్షణపై లేదు: నారా లోకేష్

ABN, First Publish Date - 2021-05-08T20:10:32+05:30

వైసీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్‌పై తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వైసీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్‌పై తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. జ‌గ‌న్‌రెడ్డికి త‌న సొంత బ్రాండ్ల మ‌ద్యం అమ్మ‌కంపై ఉన్న ఆరాటం.. ప్రజల ఆరోగ్యంపై లేక‌పోవ‌డం విచార‌క‌రమన్నారు.  తాగేవాడికి అనారోగ్యం, తాగించేవాడికి ఆదాయం వ‌చ్చే మ‌ద్యంషాపుల ముందు మందుబాబుల‌ను జాగ్ర‌త్త‌గా క్యూలలో పెట్టి, ‌జ‌గ‌న్‌రెడ్డి భౌతికదూరం పాటించేలా చేస్తున్నారని చెప్పారు. ప్రజలకు వ్యాక్సిన్ అందించడంలో జగన్ ఘోరంగా విఫలమయ్యారని.. ప్రజల ప్రాణాల రక్షణకు ఎలాంటి చర్యలు చేపట్టడంలేదని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం కోవిడ్‌ వ్యాప్తికి మరింత కార‌ణం అవుతుందని నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-05-08T20:10:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising