ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పిల్ల‌ల మ‌ర‌ణాలు జ‌గ‌న్ స‌ర్కారు హ‌త్య‌లే: నారా లోకేశ్

ABN, First Publish Date - 2021-12-06T03:21:37+05:30

పిల్ల‌ల మ‌ర‌ణాలు జ‌గ‌న్ స‌ర్కారు హ‌త్య‌లేనని టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం బోడిగూడెం‌లో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: పిల్ల‌ల మ‌ర‌ణాలు జ‌గ‌న్ స‌ర్కారు హ‌త్య‌లేనని టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం బోడిగూడెం‌లో అంతు చిక్క‌నివ్యాధితో న‌లుగురి మృతి చెందగా 50 మందికి పైగా చికిత్స పొందుతున్నారు. ఇందుకు కారణం జగన్ సర్కారేనని లోకేశ్ మండిపడ్డారు.  నెల‌రోజులుగా పిల్ల‌లు పిట్ట‌ల్లా రాలిపోతున్నా ప్ర‌భుత్వం మొద్దునిద్ర పోతోందా? అని ప్రశ్నించారు. పిల్ల‌ల బాగుకోరేవాడు మేన‌మామ అవుతాడని‌...ప్రాణాలు తీసేవాడు కాదని లోకేశ్ ఎద్దేవా చేశారు. 

Updated Date - 2021-12-06T03:21:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising