ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డీజీపీ తీరుపై నారా లోకేష్ ఫైర్

ABN, First Publish Date - 2021-01-16T02:38:50+05:30

డీజీపీ గౌతమ్ సవాంగ్‌ తీరుపై ట్విట్టర్‌లో టీడీపీ నేత నారా లోకేష్ ఫైర్ అయ్యారు. ‘‘విగ్రహాలు ధ్వసం చేసింది దొంగలు, పిచ్చోళ్లని నిన్న చెప్పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: డీజీపీ గౌతమ్ సవాంగ్‌ తీరుపై ట్విట్టర్‌లో టీడీపీ నేత నారా లోకేష్ ఫైర్ అయ్యారు. ‘‘విగ్రహాలు ధ్వసం చేసింది దొంగలు, పిచ్చోళ్లని నిన్న చెప్పారు. నేడు రాజకీయం కోణం వైపు మాట ఎందుకు తిరిగింది?. తాడేపల్లిలో జగన్ మార్క్ బోగిపళ్లేమైన మీకు పోశారా?. ఆంజనేయస్వామి దేవాలయాన్ని కూల్చేసిన దామోదర్‌రెడ్డి పేరు జాబితాలో ఎందుకు లేదు?. నిందితులను పట్టుకోవడం చేతకాక చేవచచ్చిన మీపై ముందు కేసులు పెట్టాలి. తప్పుడు సమాచారంతో ప్రజలను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నందుకు.. కోర్టులు మీపై సుమోటోగా కేసు న‌మోదు చేయాలి’’ అని ట్విట్టర్‌లో లోకేష్‌ కోరారు.

Updated Date - 2021-01-16T02:38:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising