ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వాసుపత్రిలో పరిస్థితి హృదయ విదారకంగా మారింది: నారా లోకేష్

ABN, First Publish Date - 2021-05-07T19:17:57+05:30

కాకినాడ: ప్రభుత్వ ఆస్పత్రిలో పరిస్థితి హృద‌య‌ విదార‌కంగా మారిందని వైసీపీపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాకినాడ: ప్రభుత్వ ఆస్పత్రిలో పరిస్థితి హృద‌య‌ విదార‌కంగా మారిందని వైసీపీపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పేర్కొన్నారు. మూడు రాజ‌ధానులు త‌రువాత క‌ట్టొచ్చుగానీ.. ఒకే బెడ్‌పైనున్న ముగ్గురికి 3 బెడ్లు కేటాయించి ప్రాణాలు కాపాడాలన్నారు. ప్రతిప‌క్ష నేతల్ని అక్రమ అరెస్టులు చేయించ‌డంపై చేస్తోన్న స‌మీక్షలు.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రజ‌ల ప్రాణాలు కాపాడ‌టంపై పెట్టాలని నారా లోకేష్‌ కోరారు. వ్యాక్సిన్ కొన‌డానికి డ‌బ్బుల్లేవ‌ని చేతులెత్తేసి.. టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాక్సిన్ తెప్పించాలంటూ స‌జ్జల వాగుతున్నారని నారా లోకేష్‌ పేర్కొన్నారు.


Updated Date - 2021-05-07T19:17:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising