ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీలో జే-టాక్స్ టెర్రరిజం: లోకేష్

ABN, First Publish Date - 2021-04-13T21:42:20+05:30

ఏపీలో ద్రవ్యోల్భణం పెరుగుదలపట్ల తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీలో ద్రవ్యోల్భణం పెరుగుదలపట్ల తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో జే టాక్స్ టెర్రరిజం కొనసాగుతోందని, ప్రజల జేబులకు చిల్లులు వేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నా జగన్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రొగ్రామ్ ఇంప్లిమెంటేషన్ విడుదల చేసిన తాజా నివేదికలో మిగతా రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్‌లో ద్రవ్యోల్బనం అధికంగా నమోదయిందని లోకేష్ ప్రస్తావించారు. తన ట్విట్టర్ హ్యాండిల్‌పై ఆ నివేదికను పోస్టు చేశారు.

Updated Date - 2021-04-13T21:42:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising