ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు తిరుపతికి Nara Bhuvaneswari

ABN, First Publish Date - 2021-12-20T12:56:27+05:30

ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్టు మేనేజింగు ట్రస్టీ, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి సోమవారం తిరుపతికి రానున్నారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • వరద బాధితులకు రూ.48లక్షల వితరణ


తిరుపతి : ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్టు మేనేజింగు ట్రస్టీ, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి నేడు (సోమవారం) తిరుపతికి రానున్నారు. చిత్తూరు,నెల్లూరు,కడప జిల్లాల్లో ఇటీవల సంభవించిన వరదల్లో ప్రాణాలు కోల్పోయిన 48మంది కుటుంబాలకు   లక్ష చొప్పున చెక్కులను పంపిణీ చేయనున్నారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు తిరుపతిలోని రెడ్డి అండ్‌ రెడ్డి కాలనీలోని ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు ఎన్టీఆర్‌ ట్రస్టు తరపున బాధితులకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

Updated Date - 2021-12-20T12:56:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising