ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెద్దిరెడ్డి ముఖం మాడిపోయింది: నక్కా ఆనందబాబు

ABN, First Publish Date - 2021-04-18T20:39:29+05:30

తిరుపతిలో దొంగఓట్ల ప్రణాళికను తెలుగుదేశం పార్టీ బయటపెట్టడంతో మంత్రి పెద్దిరెడ్డి ముఖం మాడిపోయిందని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: తిరుపతిలో దొంగఓట్ల ప్రణాళికను తెలుగుదేశం పార్టీ బయటపెట్టడంతో.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖం మాడిపోయిందని టీడీపీ నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా తిరుపతి ఉపఎన్నిక ఉందని విమర్శించారు. తండ్రి పేరు, భర్త పేరు చెప్పలేనివారు భక్తులా? అని ప్రశ్నించారు. గెలుపు కోసం దొంగ ఓటర్లను నమ్ముకున్నవారు.. భవిష్యత్‌లో ఎంతకైనా తెగిస్తారని అన్నారు. సీఈసీ తిరుపతి ఉపఎన్నికను రద్దుచేయాలని నక్కా ఆనందబాబు విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2021-04-18T20:39:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising