ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్ర మంత్రిపై జరిగిన దాడిని ఖండిస్తున్నాం: నాదెండ్ల మనోహర్

ABN, First Publish Date - 2021-05-07T01:41:02+05:30

కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి, ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్‌చార్జి మురళీధరన్‌పై బెంగాల్‌లో జరిగిన దాడిని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి : కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి, ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్‌చార్జి మురళీధరన్‌పై బెంగాల్‌లో జరిగిన దాడిని ఖండిస్తున్నామని జనసేన ఓ ప్రకటనలో పేర్కింది. ఈ వార్త తమకు బాధ కలిగించిందని పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఇది చాలా దురుదృష్టకరమైన ఘటన అని, ప్రజాస్వామ్య వాదులందరూ దీనిని ఖండించాలని కోరారు. ఎన్నికల ఫలితాల అనంతరం బెంగాల్‌లో వరుసగా ఇలాంటి హింసాత్మక ఘటనలే జరుగుతున్నాయని ఆక్షేపించారు. కేంద్రమంత్రి కాన్వాయ్‌పైనే దాడి జరిగిందంటే బెంగాల్ పరిస్థితులను ఊహించుకోవచ్చని మనోహన్ పేర్కొన్నారు. 


Updated Date - 2021-05-07T01:41:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising