ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాదెండ్ల మనోహర్‌ వద్ద తమ గోడు వెళ్లబోసుకున్న కూలీలు

ABN, First Publish Date - 2021-08-28T18:31:41+05:30

బెంజ్ సర్కిల్ లోని కూలీల అడ్డా దగ్గర భవన నిర్మాణ కార్మికులను జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ కలిశారు. అడ్డా దగ్గరే భవన నిర్మాణ కార్మికులతో కలిసి టీ తాగుతూ వారి కష్టాలు తెలుసుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: బెంజ్ సర్కిల్ లోని కూలీల అడ్డా దగ్గర భవన నిర్మాణ కార్మికులను జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ కలిశారు. అడ్డా దగ్గరే భవన నిర్మాణ కార్మికులతో కలిసి టీ తాగుతూ వారి కష్టాలు తెలుసుకున్నారు. రెండేళ్లుగా పనులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని కూలీలు తెలిపారు. రోజూ 400 మంది పనుల కోసం వస్తుంటే నలభై - యాభై మందికి కూడా పని దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పని లేక కూడా వట్టి చేతులతో ఇంటికి పోవాల్సి వస్తోందని కూలీలు కన్నీరు పెట్టారు. కన్నబిడ్డల కడుపు నింపలేక పోతున్నామని మహిళా కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక అందుబాటులో లేకపోవడం వల్లే ఈ కష్టాలు అని చెప్పిన నాదెండ్ల మనోహర్‌కు కూలీలు తెలిపారు.

Updated Date - 2021-08-28T18:31:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising