ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అక్కడ సీఎం పర్యటించక పోవడం దారుణం: నాదెండ్ల మనోహర్

ABN, First Publish Date - 2021-11-24T23:06:12+05:30

రాజంపేట మండలం వరద ప్రభావిత ప్రాంతాల్లో నాదెండ్ల మనోహర్ పర్యటించారు. రాజంపేట మండలం తోగురు పేట, మందపల్లి, పులపత్తూరు గ్రామాల్లో ఆయన పర్యటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: రాజంపేట మండలం వరద ప్రభావిత ప్రాంతాల్లో నాదెండ్ల మనోహర్ పర్యటించారు. రాజంపేట మండలం తోగురు పేట, మందపల్లి, పులపత్తూరు గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజాప్రతినిధులకు తమ బిడ్డగా భావించి గెలిపిస్తే ఈ జిల్లా వాసి అయిన సీఎం పర్యటించక పోవడం దారుణమన్నారు. హెలికాప్టర్‌లో తిరిగితే ప్రయోజనం ఏమిటి? రెండు కోట్లు ఎంత వరకు సరిపోతుంది? అని ఆయన ప్రశ్నించారు. లక్షల కోట్ల బడ్జెట్ అంటారు, ప్రజలకు ఉపయోగం లేదు...ఇప్పటికి ముంపు గ్రామాల్లో విద్యుత్ సౌకర్యం లేదని మండిపడ్డారు. ఎన్నికల్లో మండలానికి ఒక శాసనసభ్యుడిని పంపారు కదా... మరి ముంపు గ్రామాల్లో ఎందుకు ఒక శాసన సభ్యులను పంపలేదని ప్రశ్నించారు. 

Updated Date - 2021-11-24T23:06:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising