ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాయలసీమకు ఏదైనా చేయాలనే తపన ఉంది: మాజీ మంత్రి

ABN, First Publish Date - 2021-10-03T01:29:38+05:30

రాయలసీమ భవిష్యత్తు, రాయలసీమ కోసం ఏదైనా చేయాలనే తపన తనలో ఉందని మాజీ మంత్రి మైసూరారెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాయలసీమ భవిష్యత్తు, రాయలసీమ కోసం ఏదైనా చేయాలనే తపన తనలో ఉందని మాజీ మంత్రి  మైసూరారెడ్డి అన్నారు. అది చేసినప్పుడే ప్రజలకు ఉపయోగపడుతుందనేది ఆలోచన తనలో ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వం వస్తే రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అందరూ ఊహించారని చెప్పారు. కానీ, రైతులు, ప్రజలు ఉహించినట్లు ఏమి జరగలేదన్నారు. నీటి విషయంలో కూడా అన్యాయం జరుగుతుందన్నారు. నీటి  హక్కు పై కూడా జగన్ ప్రభుత్వం ఏమి సాధించలేక పోయిందని చెప్పారు. సంక్షేమ పథకాలతో అభివృద్ధి జరగదని అభివృద్ధి పనులు కూడా ఉండాలని సూచించారు. వైసీపీ ప్రభుత్వంపై అసంతృప్తి, నిర్లిప్తత అనేది ప్రజల్లో ఉన్నట్లు తెలుస్తుందని మైసూరారెడ్డి అన్నారు.

Updated Date - 2021-10-03T01:29:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising