ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎస్ఈసీకి ముద్రగడ లేఖ

ABN, First Publish Date - 2021-01-25T15:55:01+05:30

నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు ఏపీ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తూర్పుగోదావరి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు ఏపీ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై.. మీరు దాడి చేయడంపై విచారం వ్యక్తం చేస్తున్నాను.. ఎన్నికల నిర్వహణపై మీ పట్టుదల మంచిది కాదు.. ఉద్యోగంలో వుంటూ రాజకీయం చేయడం మంచిది కాదని’ ఆ లేఖలో పేర్కొన్నారు.

 

Updated Date - 2021-01-25T15:55:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising