ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్‌బీఐకి ఎంపీ విజయసాయిరెడ్డి లేఖ

ABN, First Publish Date - 2021-10-24T01:22:16+05:30

ఎంపీ రఘురామకృష్ణరాజుకు చెందిన కంపెనీలపై చర్యలు తీసుకోవాలంటూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఎంపీ రఘురామకృష్ణరాజుకు చెందిన కంపెనీలపై చర్యలు తీసుకోవాలంటూ ఆర్‌బీఐకి వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి లేఖ రాసారు. ఎంపీ రఘురామకు సంబంధించిన ఇండ్ భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్‌కు బ్యాంకు రుణాల మంజూరులో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఈ అకవతవకలపై విచారణ జరపాలని కోరారు. ఆ కంపెనీలపై తగిన చర్యలు తీసుకుంటామంటూ తిరిగి ఆర్‌బీఐ లేఖ రాసింది. 

Updated Date - 2021-10-24T01:22:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising