ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖ మరింత అభివృద్ధికి సీఎం ప్రణాళిక: ఎంపీ విజయసాయిరెడ్డి

ABN, First Publish Date - 2021-10-12T17:31:50+05:30

విశాఖను మరింత అభివృద్ధి చేయటానికి సీఎం జగన్ మరికొన్ని ప్రణాళికలు చేస్తున్నారని ఎంపీ విజయ సాయి రెడ్డి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: విశాఖను మరింత అభివృద్ధి చేయటానికి సీఎం జగన్ మరికొన్ని ప్రణాళికలు చేస్తున్నారని ఎంపీ విజయ సాయి రెడ్డి తెలిపారు. 8 జోన్‌లో 8 సైట్లు గుర్తించి 50 శాతం ఎంపీ నిధులు, మిగతా 50 శాతం జీవీఎంసీ నిధులతో కన్వెన్షన్ సెంటర్ నిర్మిస్తున్నామని అన్నారు. దాతలు ఇంకా ముందుకు వస్తే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని చెప్పారు.


జీవీఎంసీ కమిషనర్ సృజన మాట్లాడుతూ...1000 మంది కెపాసిటీతో కన్వెన్షన్ సెంటర్ నిర్మిస్తున్నామని తెలిపారు. సుమారు ఒకసంవత్సరంలో దీనిని అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు. 

Updated Date - 2021-10-12T17:31:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising