ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంపీ రఘురామకు ప్రత్యుత్తరం పంపిన అమిత్ షా

ABN, First Publish Date - 2021-12-27T18:19:20+05:30

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌పై ఫిర్యాదు చేస్తూ ఎంపీ రఘురామకృష్ణం రాజు రాసిన లేఖపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా స్పందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ:  వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌పై ఫిర్యాదు చేస్తూ ఎంపీ రఘురామకృష్ణం రాజు రాసిన లేఖపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా స్పందించారు. ఎంపీ గోరంట్ల మాధవ్‌ తనను చంపేస్తాంటూ  పార్లమెంటు 4వ గేటు వద్ద బెదిరించిన విషయంపై చేసిన ఫిర్యాదు తనకు అందిందని ఎంపీ రఘురామ కృష్ణరాజుకు అమిత్‌ షా ప్రత్యుత్తరం పంపారు. వైసీపీ ఎంపీ గోరంట్ల బెదిరింపుపై  ఈనెల 8న ప్రధాని, స్పీకర్‌, కేంద్ర హోం మంత్రులకు ఎంపీ రఘురామ లేఖలు రాశారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ తనను బెదిరించారని ఎంపీ అందులో పేర్కొన్న విషయం తెలిసిందే. 

Updated Date - 2021-12-27T18:19:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising