ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇది దగాపడ్డ రైతుల సభ: ఎంపీ రఘురామ

ABN, First Publish Date - 2021-12-17T21:14:52+05:30

పట్టణంలో జరగుతున్న రాజధాని అమరావతి రైతుల ముగింపు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: పట్టణంలో జరగుతున్న రాజధాని అమరావతి రైతుల ముగింపు సభను దగాపడ్డ రైతుల సభగా ఎంపీ రఘురామ అభివర్ణించారు. ముగింపు సభలో పాల్గొనడానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇది రాజకీయ సభ కాదన్నారు. ఈ సభ తర్వాత మూడు రాజధానుల గురించి మాట్లాడే వారు ఎవరూ ఉండరని ఆయన అన్నారు. న్యాయపరంగా 100 శాతం అమరావతే రాజధానిగా ఉంటుందని ఆయన భరోసా వ్యక్తం చేశారు. మంత్రి బొత్స మాటలు అరువు మాటలని ఆయన ఎద్దేవా చేశారు. సత్తిబాబు చెడ్డవాడు కాదు, అలా అని మంచివాడని తాను అనడం లేదన్నారు. మనం జాలి పడాలి తప్ప బొత్స మాటలు విని బాధపడకూడదని ఆయన పేర్కొన్నారు. 




Updated Date - 2021-12-17T21:14:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising