ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీబీసీఐడీ అధికారిపై కేంద్ర హోంశాఖకు ఎంపీ రఘురామ ఫిర్యాదు

ABN, First Publish Date - 2021-07-29T02:15:41+05:30

సీబీసీఐడీ అధికారిపై కేంద్ర హోంశాఖకు ఎంపీ రఘురామ ఫిర్యాదు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: ఏపీ సీబీసీఐడీ సునీల్‌కుమార్‌పై కేంద్ర హోంశాఖకు ఎంపీ రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు. సునీల్ కుమార్‌ను కీలక పదవి నుంచి తొలగించాలని ఎంపీ డిమాండ్ చేశారు. భార్య అరుణ వరకట్నం వేధింపుల కేసులో సునీల్‌కుమార్‌పై చార్జ్‌షీట్‌ దాఖలైందని, కీలక పదవిలో ఉన్న సునీల్‌కుమార్ సాక్షులను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని ఎంపీ పేర్కొన్నారు. తనను అరెస్టు చేయవద్దని హైకోర్టు నుంచి సునీల్‌కుమార్ రక్షణ పొందారని ఫిర్యాదులో ఎంపీ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. 

Updated Date - 2021-07-29T02:15:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising