పార్లమెంట్ సభ్యులందరికీ ఎంపీ రాఘురామకృష్ణరాజు లేఖ
ABN, First Publish Date - 2021-03-08T02:57:05+05:30
పార్లమెంట్ సభ్యులందరికీ ఎంపీ రాఘురామకృష్ణరాజు లేఖ రాశారు. ఏపీలో తనపై అక్రమ కేసులను బనాయిస్తున్నారని
ఢిల్లీ: పార్లమెంట్ సభ్యులందరికీ ఎంపీ రాఘురామకృష్ణరాజు లేఖ రాశారు. ఏపీలో తనపై అక్రమ కేసులను బనాయిస్తున్నారని ఆరోపించారు. సీఎం జగన్ ప్రోత్బలంతోనే కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఇదే విషయాన్ని సోమవారం లోక్సభ జీరో అవర్లో రఘురామకృష్ణరాజు ప్రస్తావించే అవకాశం ఉంది. సభలో సభ్యులందరికీ పరిస్థితిని ఆయన వివరిస్తానన్నారు.
Updated Date - 2021-03-08T02:57:05+05:30 IST