ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పార్లమెంట్‌ సభ్యులందరికీ ఎంపీ రాఘురామకృష్ణరాజు లేఖ

ABN, First Publish Date - 2021-03-08T02:57:05+05:30

పార్లమెంట్‌ సభ్యులందరికీ ఎంపీ రాఘురామకృష్ణరాజు లేఖ రాశారు. ఏపీలో తనపై అక్రమ కేసులను బనాయిస్తున్నారని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: పార్లమెంట్‌ సభ్యులందరికీ ఎంపీ రాఘురామకృష్ణరాజు లేఖ రాశారు. ఏపీలో తనపై అక్రమ కేసులను బనాయిస్తున్నారని ఆరోపించారు. సీఎం జగన్‌ ప్రోత్బలంతోనే కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఇదే విషయాన్ని సోమవారం లోక్‌సభ జీరో అవర్‌లో రఘురామకృష్ణరాజు ప్రస్తావించే అవకాశం ఉంది. సభలో సభ్యులందరికీ పరిస్థితిని ఆయన వివరిస్తానన్నారు.

Updated Date - 2021-03-08T02:57:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising