ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసులపై ఒత్తిడి తోనే జగన్ ఢిల్లీ టూర్: కనకమేడల

ABN, First Publish Date - 2021-06-11T21:19:35+05:30

సీఎం జగన్ వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్టాన్ని తాకట్టు పెట్టొద్దని తెలుగుగేశం ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: సీఎం జగన్ వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్టాన్ని తాకట్టు పెట్టొద్దని తెలుగుగేశం ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..జగన్‌ కేసులపై ఒత్తిడి వచ్చినప్పుడల్లా ఢిల్లీ టూర్ పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కేంద్ర మంత్రులకు ఇచ్చిన నోట్‌ను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రులు ఏం చెప్పారో ప్రజలకు చెప్పాలన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ అంశంలో కేంద్రం వెనక్కి వెళ్లదని రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసునని కనకమేడల రవీంద్రకుమార్ తెలిపారు. 

Updated Date - 2021-06-11T21:19:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising