ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమిత్‌షాతో టీడీపీ ఎంపీ కనకమేడల మంతనాలు

ABN, First Publish Date - 2021-10-28T19:39:20+05:30

కేంద్ర మంత్రి అమిత్‌షాతో టీడీపీ ఎంపీ కనకమేడల మంతనాలు చేశారు. సలహా కమిటీ సమావేశం కోసం అమిత్‌షా పార్లమెంట్‌కు వచ్చారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ : కేంద్ర మంత్రి అమిత్‌షాతో టీడీపీ ఎంపీ కనకమేడల మంతనాలు చేశారు. సలహా కమిటీ సమావేశం కోసం అమిత్‌షా పార్లమెంట్‌కు వచ్చారు.  చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఉద్దేశాన్ని అమిత్‌షాకు కనకమేడల వివరించారు. త్వరలోనే చంద్రబాబుకు అపాయింట్‌మెంట్‌ ఇస్తానని అమిత్‌షా తెలిపారు. ఏపీలో పరిస్థితులపై అమిత్‌షా ఆరా తీశారు.  


Updated Date - 2021-10-28T19:39:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising