ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మున్సిపోల్స్‌లో టీడీపీదే విజయం: గల్లా

ABN, First Publish Date - 2021-03-08T10:30:42+05:30

‘‘వైసీపీ నగరాలు, పట్టణాలను కేవలం పన్నులు బాదేసే ప్రదేశాలుగా మార్చింది. టీడీపీ అధికారంలోకి వస్తే నగరాలు, పట్టణాలను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, మార్చి 7(ఆంధ్రజ్యోతి): ‘‘వైసీపీ నగరాలు, పట్టణాలను కేవలం పన్నులు బాదేసే ప్రదేశాలుగా మార్చింది. టీడీపీ అధికారంలోకి వస్తే నగరాలు, పట్టణాలను అత్యంత ఆవాసయోగ్యంగా చేస్తాం. దీనికోసం సుందరీకరణ మిషన్‌ ఏర్పాటు చేస్తాం’’ అని ఎంపీ గల్లా జయదేవ్‌ అన్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మున్సిపల్‌, కార్పొరేషన్‌ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘనవిజయం సాధించడం ఖాయమన్నారు. 

Updated Date - 2021-03-08T10:30:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising