ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశద్రోహం కేసు నమోదు చేయాలి: ఎమ్మెల్యే సత్యప్రసాద్‌

ABN, First Publish Date - 2021-04-19T09:49:59+05:30

నకిలీ ఓటరు కార్డు తయారు చేయడం నకిలీ నోట్లను తయారు చేయడం కన్నా ప్రమాదకరం. తిరుపతి ఉప ఎన్నికలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, ఏప్రిల్‌ 18(ఆంధ్రజ్యోతి): నకిలీ ఓటరు కార్డు తయారు చేయడం నకిలీ నోట్లను తయారు చేయడం కన్నా ప్రమాదకరం. తిరుపతి ఉప ఎన్నికలో ఓటేసేందుకు నకిలీ ఓటరు కార్డులను తయారు చేసిన వారిపై దేశద్రోహం కేసు నమోదు చేయాలి. దానిపై  విచారణ జరపాలి. దోషులెవరైనా శిక్షించాలి’’ అని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. ఆదివారం ఆయన ఓ ప్రకటన చేశారు. 

Updated Date - 2021-04-19T09:49:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising