ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎక్కడా ఒక్క గుంత కూడా ఉండటానికి వీల్లేదు: Malladi vishnu

ABN, First Publish Date - 2021-12-08T17:04:18+05:30

రాష్ట్రంలో రహదారులకు సీఎం జగన్ అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: రాష్ట్రంలో రహదారులకు సీఎం జగన్ అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. బుధవారం నూజివీడు ప్రధాన రహదారి పైపుల రోడ్డు సెంటర్ నుంచి నున్న బైపాస్ జంక్షన్ వరకు రూ. 2 కోట్ల 50 లక్షల నిధులుతో పునఃనిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం రోడ్లను పూర్తిగా వదిలేసిందని విమర్శించారు. చంద్రబాబు కంటే సీఎం జగన్ ఎక్కువ రోడ్లు వేయించారన్నారు. ఎక్కడా ఒక్క గుంత కూడా ఉండటానికి వీల్లేదని స్పష్టం చేశారు. నాడు-నేడు తరహాలో రోడ్లు మరమ్మతులు చేసిన తర్వాత ఆ వ్యత్యాసం స్పష్టంగా కనిపించాలన్నారు. వాహనదారులకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదని ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. 

Updated Date - 2021-12-08T17:04:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising