ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మిమ్మల్ని చూసి ప్రజలు భయపడుతున్నారు

ABN, First Publish Date - 2021-03-10T22:59:49+05:30

ఇప్పటికే మిమ్మల్ని చూసి ప్రజలు భయపడుతున్నారని తోట త్రిమూర్తులును ఉద్దేశించి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి: ఇప్పటికే మిమ్మల్ని చూసి ప్రజలు భయపడుతున్నారని తోట త్రిమూర్తులును ఉద్దేశించి టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మండపేటలో ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, మండపేట వైసీపీ కోఆర్డినేటర్ మధ్య వాగ్వివాదం జరిగింది. పోలింగ్ బూత్‌లోకి తోట త్రిమూర్తులు వెళ్ళటంపై ఎమ్మెల్యే జోగుళ్ళ అభ్యంతరం వ్యక్తం చేశారు.


ఈ సందర్భంగా ఇప్పటికే "మిమ్మల్ని చూసి మండపేట ప్రజలు భయపడుతున్నార"ని త్రిమూర్తులుని చూసి ఎమ్మెల్యే జోగుళ్ళ వ్యాఖ్యానించారు. "నేను వచ్చిన తర్వాత మండపేట ప్రజలకు స్వేచ్ఛ వచ్చింద"ని తోట త్రిమూర్తులు తిరుగు సమాధానం ఇచ్చారు. 



Updated Date - 2021-03-10T22:59:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising