ఇది ఆరంభం మాత్రమే: జోగి రమేష్
ABN, First Publish Date - 2021-09-18T01:20:53+05:30
ఏపీ సీఎం జగన్ను కన్నెత్తి చూసినా సహించేది లేదని టీడీపీ నాయకులను వైసీపీ
అమరావతి: ఏపీ సీఎం జగన్ను కన్నెత్తి చూసినా సహించేది లేదని టీడీపీ నాయకులను వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ హెచ్చరించారు. సీఎం జగన్ ఇంటిపై కన్నెత్తి చూసే అర్హత టీడీపీకి లేదని ఆయన మండిపడ్డారు. ఈ రోజు జరిగింది ఆరంభం మాత్రమేనని అన్నారు. టీడీపీ వారిని అదుపులో పెట్టుకోకపోతే చంద్రబాబును ఎక్కడపడితే అక్కడ అడ్డుకుంటామని జోగి రమేష్ హెచ్చరించారు.
Updated Date - 2021-09-18T01:20:53+05:30 IST