ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘పట్టాభి దూషించటం వెనుక చంద్రబాబు, పవన్ హస్తం’

ABN, First Publish Date - 2021-10-21T21:39:02+05:30

భీమవరంలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, వైఎస్సార్సీపీ నాయకులు జనాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాట్లాడారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పశ్చిమగోదావరి: భీమవరంలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, వైఎస్సార్సీపీ నాయకులు  జనాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాట్లాడారు... ముఖ్యమంత్రి జగన్‌ను పట్టాభి దూషించటం వెనుక చంద్రబాబు, పవన్ కల్యాణ్ డైరెక్షన్ ఉందని ఆరోపించారు. శాంతి భద్రతల సమస్యను సృష్టించి ప్రభుత్వాన్ని రద్దు చేయించాలని చూస్తున్న వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. చంద్రబాబు వంటి దుష్టుడు దుర్మార్గుడు మరొకరు లేరన్నారు. దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ గ్లాసు గుర్తు ఎలా పోయిందో, గ్లాసు ఎలా పగిలిపోయిందో సైకిల్ గుర్తు కూడా అలాగే పోతుందన్నారు. 

Updated Date - 2021-10-21T21:39:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising