ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం జగన్‌కు ఎమ్మెల్యే అనగాని లేఖ

ABN, First Publish Date - 2021-05-09T17:37:06+05:30

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ లేఖ రాశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ లేఖ రాశారు. జర్నలిస్టులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, రెండేళ్లుగా అక్రిడిటేషన్లు మంజూరు చేయలేదన్నారు. వ్యతిరేకంగా వార్తలు రాసే పత్రికలు, పాత్రికేయులపై కక్షసాధింపు వైఖరి తగదన్నారు. జర్నలిస్టులను కోవిద్ వారియర్స్‌గా గుర్తించాలని, మృతిచెందిన జర్నలిస్టులు, ఫోటోగ్రాఫర్ల కుటుంబాలకు రూ. 50 లక్షల పరిహారం ప్రకటించాలని కోరారు. కరోనా సోకి చికిత్స పొందుతున్న వారికి రూ. 2లక్షల సహాయం అందించాలని, జర్నలిస్టులందరికీ రూ.20 వేల తక్షణ సాయం అందించాలని ఎమ్మెల్యే అనగాని ఆ లేఖలో పేర్కొన్నారు.

Updated Date - 2021-05-09T17:37:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising