ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ హయాంలో పంచభూతాలను దోచుకున్నారు: ఎమ్మెల్యే అమర్నాథ్

ABN, First Publish Date - 2021-07-10T03:01:45+05:30

టీడీపీ హయాంలో పంచభూతాలను దోచుకున్నారని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: టీడీపీ హయాంలో పంచభూతాలను దోచుకున్నారని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. విశాఖ, తూర్పు గోదావరి జిల్లా సరిహద్దుల్లో అక్రమ మైనింగ్ చేసింది టీడీపీయేనని అమర్నాథ్ పేర్కొన్నారు. వైసీపీ వచ్చిన తర్వాత లేటరేట్ తవ్వకాలకు అనుమతులివ్వలేదన్నారు. అక్రమ మైనింగ్ జరిగిందని టీడీపీ నిర్ధారణ కమిటీ హడావిడి చేస్తోందని ఆయన విమర్శించారు. బాక్సైట్ తవ్వకాలకు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమని ఎమ్మెల్యే అమర్నాథ్ స్పష్టం చేశారు. 

Updated Date - 2021-07-10T03:01:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising