ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రస్తుతం పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేదు: మంత్రి సురేష్

ABN, First Publish Date - 2021-06-12T00:30:19+05:30

ప్రస్తుతం పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేదని మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. ఆల్‌ఇండియా పరీక్షలకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ప్రస్తుతం పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేదని మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. ఆల్‌ఇండియా పరీక్షలకు సిద్ధం అవడానికి కూడా విద్యార్థులకు సమయం ఇవ్వాలన్నారు. విద్యార్థుల ఆరోగ్య భద్రతకు ఇబ్బంది లేదు అన్నప్పుడు పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రైవేట్ యాజమాన్యాలకి మద్దతుగా కొన్ని పార్టీలు పరీక్షలపై రాజకీయం చేస్తున్నాయని తప్పుబట్టారు. ఒక తండ్రిగా తాను పరీక్షల నిర్వహణకు మద్దతిస్తానని తెలిపారు. పరీక్ష రద్దు చేయడానికి ఒక నిమిషం పట్టదన్నారు. పరీక్షలు రద్దయ్యాయని కాలేజీలు అడ్మిషన్లు తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఒక్క ఫిర్యాదు వచ్చినా ఊరుకునే పరిస్థితి ఉండదని స్పష్టం చేశారు. దీనిపై టాస్క్‌ఫోర్స్, విజిలెన్స్ టీమ్స్ ను ఏర్పాటు చేస్తామని మంత్రి సురేష్ తెలిపారు.

Updated Date - 2021-06-12T00:30:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising