ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎమ్మెల్సీలతో మంత్రి సురేష్ సమావేశం

ABN, First Publish Date - 2021-08-03T21:28:10+05:30

టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలతో మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ సమావేశమయ్యారు. సచివాలయం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలతో మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ సమావేశమయ్యారు. సచివాలయం 5వ బ్లాక్‌లో సమావేశం జరుగుతోంది. జాతీయ విద్యావిధానం అమలుపై ఎమ్మెల్సీల అభిప్రాయాలు, సూచనలు మంత్రి తీసుకున్నట్లు చెబుతున్నారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థ పటిష్టతకు సీఎం జగన్‌ తీసుకుంటున్న చర్యలు... అమలవుతున్న పధకాలను ఎమ్మెల్సీలు ఆభినందించినట్లు సమాచారం. జాతీయ విద్యావిధానం అమలుపై  ఎమ్మెల్సీలు పలు సలహాలు, సూచనలు చేశారు. ఈ సమావేశంలో శాసనమండలి ప్రొటెమ్ చైర్మన్ విఠపు బాలసుబ్రహ్మణ్యం, ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్, డైరెక్టర్ చిన్నవీరభద్రుడు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-08-03T21:28:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising