ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్కూళ్లు యథావిధిగా నడుస్తాయి: మంత్రి సురేష్‌

ABN, First Publish Date - 2021-02-26T23:39:51+05:30

రాష్ట్రంలో మార్చి 1 నుంచి స్కూళ్లు యథావిధిగా నడుస్తాయని మంత్రి ఆది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: రాష్ట్రంలో మార్చి 1 నుంచి స్కూళ్లు యథావిధిగా నడుస్తాయని మంత్రి ఆదిమూలపు సురేష్‌ స్పష్టం చేశారు. మార్చి 1 నుంచి స్కూళ్లకు సెలవులంటూ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న వార్తల్లో నిజంలేదని మంత్రి ఆదిమూలపు తెలిపారు. సోషల్ మీడియాలో స్కూళ్ల పై అవాస్తవాలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి సురేష్‌ హెచ్చరించారు. స్కూళ్లు యథావిధిగా నడుస్తాయని ఆయన తెలిపారు. జూనియర్‌ కాలేజీలు కూడా షెడ్యూల్‌ ప్రకారమే నడుస్తాయని సురేష్‌ పేర్కొన్నారు. 

Updated Date - 2021-02-26T23:39:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising