ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సుప్రీం నోటీసులు మా దృష్టికి రాలేదు: మంత్రి సురేష్

ABN, First Publish Date - 2021-06-17T18:58:08+05:30

పరీక్షల తేదీలపై సీఎం వద్ద ఎటువంటి చర్చా జరగలేదని విద్యాశాఖ మంత్రి అదిమూలపు సురేష్ పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి : పరీక్షల తేదీలపై సీఎం వద్ద ఎటువంటి చర్చా జరగలేదని విద్యాశాఖ మంత్రి అదిమూలపు సురేష్ పేర్కొన్నారు. సుప్రీం నోటీసులు విషయం తమ దృష్టికి రాలేదన్నారు. వచ్చిన తర్వాత సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. మొదటి నుంచి తమ స్టాండ్ ఒక్కటేనని... ఒక వేళ నోటీసులు వస్తే తమ స్టాండ్ వినిపిస్తామని ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.


Updated Date - 2021-06-17T18:58:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising