ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూడు లక్షల మందికి ఇళ్ళ స్థలాలు

ABN, First Publish Date - 2021-06-30T01:08:38+05:30

జిల్లా డీఆర్సీ సమావేశం జరిగింది. సమావేశంలో మంత్రి శ్రీరంగనాధ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: జిల్లా డీఆర్సీ సమావేశం జరిగింది. సమావేశంలో మంత్రి శ్రీరంగనాధ రాజు పాల్గొని మాట్లాడారు. సమావేశంలో వ్యవసాయం, డ్రైనేజ్ ఇతర అంశాలపై చర్చ జరిగిందని ఆయన తెలిపారు.  మూడు లక్షల మందికి ఇళ్ళ స్థలాలు, ఇళ్ళు కట్టించే కార్యక్రమం శరవేగంగా జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. వీటిని మోడల్ కాలనీలుగా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి శ్రీరంగనాధరాజు తెలిపారు. 


Updated Date - 2021-06-30T01:08:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising