ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగనన్న ఇళ్ల నిర్మాణంపై మంత్రి శ్రీరంగనాథరాజు ఆసక్తికర వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2021-09-04T01:50:22+05:30

జగనన్న ఇళ్ల నిర్మాణంపై మంత్రి శ్రీరంగనాథరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: జగనన్న ఇళ్ల నిర్మాణంపై మంత్రి శ్రీరంగనాథరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రం ఇళ్లకు డబ్బులు ఇస్తుందని చాలా మంది మాట్లాడుతున్నారని, కేంద్రం డబ్బులు ఇస్తే గాల్లో ఇళ్లు కడతారా? అని ప్రశ్నించారు. ఒక్కో ఇంటికి నాలుగైదు లక్షలు ఖర్చు చేసి స్థలం ఇస్తున్నామని తెలిపారు. ఇల్లు కట్టుకోవాలని ఎవరిని బలవంతం చేయడం లేదని, జగనన్న ఇళ్ల నిర్మాణాలకు ఇసుక కూడా ఉచితంగా ఇస్తున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఇంటి నిర్మాణాలకు 2.50 లక్షలు ఎప్పుడూ ఇవ్వలేదని, ఇళ్ల నిర్మాణాలకు అత్యధికంగా డబ్బులు ఇస్తుంది తమ ప్రభుత్వమేనని రంగనాథరాజు తెలిపారు.

Updated Date - 2021-09-04T01:50:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising