రెవెన్యూ సమస్యలపై మంత్రి ధర్మాన సమీక్ష
ABN, First Publish Date - 2021-04-17T00:34:47+05:30
రెవెన్యూశాఖలో నెలకొన్న పెండింగ్ సమస్యలపై అధికారులతో మంత్రి ధర్మాన
అమరావతి: రెవెన్యూశాఖలో నెలకొన్న పెండింగ్ సమస్యలపై అధికారులతో మంత్రి ధర్మాన సమీక్ష నిర్వహించారు. జూనియర్ అసిస్టెంట్ల పదోన్నతులపై అధికారులతో మంత్రి చర్చించారు. వివాదాలకు తావులేకుండా పదోన్నతులు ఇస్తామని అధికారులు తెలిపారు. భూ రీ సర్వే వివరాలను మంత్రి ధర్మానకు అధికారులు వివరించారు.
Updated Date - 2021-04-17T00:34:47+05:30 IST