ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరావతి అభివృద్ధికి సీఎం కట్టుబడి ఉన్నారు: మంత్రి పేర్నినాని

ABN, First Publish Date - 2021-02-23T21:44:01+05:30

అమరావతి ప్రాంత అభివృద్ధికి సీఎం జగన్ కట్టుబడి ఉన్నారని మంత్రి పేర్ని నాని మరోసారి స్పష్టం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: అమరావతి ప్రాంత అభివృద్ధికి సీఎం జగన్ కట్టుబడి ఉన్నారని మంత్రి పేర్ని నాని మరోసారి స్పష్టం చేశారు. తమ డిమాండ్‌లు ఏమిటో చెప్పాలని కోరినప్పటికీ ఎవరూ ముందుకు రాలేదని మంత్రి పేర్కొన్నారు. చర్చల కోసం మంత్రులు, ఎంపీలు వెళ్లినా ఇష్టానుసారం బూతులు తిట్టి పంపించారని ఆయన ఆరోపించారు. తమ బొమ్మలు పెట్టి ఇష్టానుసారం దూషించారని ఆయన విమర్శించారు. విశాఖలో పాలనా రాజధాని వస్తుందని ఆయన పునరుద్ఘాటించారు. అది అందరూ చూసే రోజు వస్తుందని మంత్రి పేర్నినాని ఆశాభావం వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-02-23T21:44:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising