ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతుల ఇబ్బందులపై అధికారులు దృష్టి సారించాలి: మంత్రి కొడాలి నాని

ABN, First Publish Date - 2021-06-23T00:20:45+05:30

రైతులు పడుతున్న ఇబ్బందులపై దృష్టి సారించాలని అధికారులను మంత్రి కొడాలి నాని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రైతులు పడుతున్న ఇబ్బందులపై దృష్టి సారించాలని అధికారులను మంత్రి కొడాలి నాని ఆదేశించారు. విజయవాడ ఇరిగేషన్ క్యాంపు కార్యాలయంలో జిల్లా అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డు సమావేశం జరిగింది.   సమావేశానికి జిల్లా ఇంచార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మంత్రులు కొడాలి నాని, పేర్నినాని, జిల్లా ఎమ్మెల్యేలు హాజరయ్యారు.


ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ సాగు సమయం దగ్గర పడుతుండటంతో రైతులకు ఇబ్బందులు లేకుండా అధికారులు చూడాలన్నారు. గతంలో ఎదురైనా ఇబ్బందులు ఎదుర్కొంటే అవి పునరావృతం కాకుండా చూడాలని అధికారులకు మంత్రి కొడాలి  సూచించారు. సాగు ప్రారంభంలో రైతులకు మందులు, విత్తనాలు, నీటి కొరత లేకుండా చూడాలని అధికారులను కొడాలి నాని ఆదేశించారు. 

Updated Date - 2021-06-23T00:20:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising