ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రంలో భూ సర్వే జరుగుతోంది: మంత్రి ధర్మాన

ABN, First Publish Date - 2021-07-17T02:39:58+05:30

రాష్ట్రంలో భూ సర్వే జరుగుతోందని మంత్రి ధర్మాన కృష్ణదాస్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తూర్పు గోదావరి: రాష్ట్రంలో భూ సర్వే జరుగుతోందని మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. జిల్లాలోని  జగ్గంపేటలో మంత్రి ధర్మాన కృష్ణదాస్ పర్యటించారు. జగ్గంపేట, గండేపల్లి రెవిన్యూ కార్యాలయాలను ధర్మాన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో భూ సర్వే జరుగుతోందన్నారు. వివాద రహితంగా సర్వే నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలో విద్య, వైద్యానికి ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. 

Updated Date - 2021-07-17T02:39:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising